శ్మశాన మౌనం
శ్మశాన మౌనం
ఈసారి మాడి మసైపోయే ఎండాకాలం చాలా కాలం ఉంది, రాలిపోయిన పుావులెన్నో , మనిషి ప్రాణాలులా, ఈ కరోనా ఎండాకాలంలో తిరిగి రాని ,రాలిన ప్రాణాలెన్నో :-
అడిఆశలైన వారి కోరికలెన్నో :-
తనవారెవరు దరిచేరక మౌనంగా కార్చిన కన్నీళెన్నో,:-
తల్లి తన బిడ్డని పొదవి పట్టి విడిచిన ప్రాణాలెన్నో,
తండ్రి చేతికర్రైన కొడుకుని కనలేని చావులెన్నో:-
తిరిగిరాని భార్య కొరకు ఆశగా ఎదురు చుాసే భర్తలెందరో,
ఒక్కడి అత్యాస, ఒక్కడి దురాశ , ఇంకా మనుషుల అంతు చుాస్తునే ఉంది,
నీ ఆశ రాజ్యపాలనే కదరా థుార్తుడా, మనుషులు లేని రాజ్యపాలనేమిరా ,
శ్మశానంలో నీ రాజ్యమేమిటిరా అధమా,
కాటి కాపరికి అనర్హుడా.