కవితా పూరణం : కవీశ్వర్ : 31 .
కవితా పూరణం : కవీశ్వర్ : 31 .
దత్తపాదం : " వర్ధిల్లుమీ జగతియందు ఆయురారోగ్యముల్ సుఖశాంతులతోడ "
పూరణం :
అవగాహన గల్పించితి వీవు విద్యార్థులకున్ జీవరసాయన చర్యలందున్
నవ బాటలంజూపితివీవు సహా ఉపాధ్యాయులకు కార్యాచరణములందున్
కవనములకు ఆ చంద్రతారార్కయశస్సులను పొంది అంశమునైతివీవుశేష
జీవనముగడుపుతూ వర్ధిల్లుమీ జగతియందు ఆయురారో గ్యముల్ సుఖశాంతులతోడ
భావం : జీవరసాయన చర్యలందు విద్యార్థులకందరికి అవగాహన కల్పించితివి,
సహ ఉపాధ్యాయులకు కార్యాచరణములందు క్రొత్త బాటల ను చూపించితివీవు .
కవనములకు ఆచంద్ర తారార్క కీర్తిని పొంది తివీవు ఇక శేషజీవితమును ఆయురాయోగ్యములతోడను,
సుఖశాంతులతోడను ఈ జగతియందు శుభకృత్ సంవత్సరములాదిగా వర్ధిల్లుము .
వ్యాఖ్య : " మంగ తార ఉపాధ్యాయురాలి పదవీ విరమణ సందర్భంగా రచియించిన ఈ కవితా పూరణం .
చిర కాలం అభిలశింపదగిన శుభాశీస్సులతో ఎల్లప్పుడూ ఆవిడ సంక్షేమాన్ని కోరుకునే ఈ రచయిత .
జయంత్ కుమార్