“
పంచేద్రియాలను దాటి సత్యాన్ని చూడగలిగే అసాధారణ మానవులు కొందరుంటారు...వీళ్ళు అనాదిగా మానవజీవితం లో, సామజిక పరిణామ క్రమంలో ఎంతో ముఖ్య పాత్ర పోషించిన విషయం చరిత్ర చెపుతుంది...గొప్ప గొప్ప మహర్షులూ, ప్రవక్తలూ ఆ కోవకు చెందిన వారు...ఒక ప్రత్యేక సమయంలో కొంతకాలం మానవులుగా ఉన్న వాళ్ళు దర్శించిన సత్యాలు తరతరాలనూ ప్రభావితం చేసి మార్గ దర్శనం చేస్తాయి!!!
”