“
ప్రకృతి బిడ్డలు కొండలు,పర్వతాలు
వాటి బిడ్డలు పక్షులు,చెట్లు,జంతువులు... దాని రాయిలాంటి కండలు గుండె కోసం బాంబులు పెట్టి పేలుస్తున్నారు.
ఇనుప చక్రాలతో కోస్తున్నారు.
కొండల్ని మాంసంలాగా తినేస్తున్నారు.
నా రేపటి రోజులో ఇవి ఎక్కడ మిగులుతాయి ? పచ్చని చెట్లు,చెట్లపై పాటలుపాడే పక్షులు ,స్వేచ్చగా తిరిగే జంతువుల మట్టి !
-యశ్వంత్ ఏటూరి
”