విలువైన మిహి వహి
విలువైన మిహి వహి
అందరు చదివెదను ఎన్నో పుస్తకాలు,
అన్ని గ్రంథాలు ఇచ్చెను నిత్యనూతన జ్ఞాపకాలు |౧|
పుస్తకాలు ఎప్పుడూ అవ్వాలి పార్థసారథి వలె మిత్రులు,
వివిధ విషయాలు బోధించి నేర్పించెను జీవం సూత్రాలు |౨|
వేదవ్యాస విరచిత మహాభారతంలో శ్రీమద్భగవద్గిత ఒక ప్రముఖ అంశం,
శ్రీకృష్ణులు జగత్గురువులయ్యి సర్వశ్రేష్ఠ ధనుర్ధారి అర్జునకు వివరించెను జీవితాశయం |3|
పార్థులు వెతికెను రణక్షేత్రం కురుక్షేత్రంలో అనుబంధాల అర్థం,
యుద్ధం యుద్ధక్షేత్రం అతనికి అనిపించెను సంపూర్ణ వ్యర్థం |౪|
పార్థసారథి బోధించెను ధర్మయుద్ధం ధర్మక్షేత్రాల పరమార్థం,
కర్మక్షేత్రంలో సుకర్మలతోనే సాధ్యమయ్యెను పుణ్యం పురుషార్థం |౫|
అందుకే భగవద్గీత ఎప్పుడూ ఒక విలువైన వహి,
మహి ఉన్నంత వరకు తరతరాలకు అందించాలి ఈ అమూల్య మిహి వహి |౬|